Marananantaram (Telugu) (Paperback)
మరణానంతరం ( ఆత్మ నిత్యత్వం, జీవన్ముక్తుడు అయ్యే క్రమం )
స్వామి వివేకానంద తన అమెరికా ప్రయాణపు కాలంలో అక్కడ చేసిన ప్రసంగాల నుంచీ, అక్కడి పత్రికలలో వ్రాసిన వ్యాసాలనుంచీ సంకలనం చేయబడ్డ ఈ పుస్తకంలో స్వామీజీ ఆత్మ నిత్యత్వం గురించీ, పునర్జన్మ గురించీ, అనేక జన్మల తరువాత అజ్ఞానం సమసిపోయి, తన నిజస్వరూపం గ్రహించి జీవుడు జీవన్ముక్తుడు అవడం గురించి తమ భావాలను చాలా స్పష్టంగా చక్కగా వివరించారు. అలాగే ఈ విషయాల గురించి ఆర్యుల, ఈజిప్షియన్ల, హిందూమతం యొక్క వివరణలు ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది.