Sandhya Vandanam (Telugu) (Paperback)
యజుర్వేద సంధ్యావందనం (యజుర్వేద సంధ్యావందనం యొక్క పద్ధతి,
భావార్థాలు) హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి గాయత్రీమంత్రాన్ని జపించాలని, తద్వారా
బ్రహ్మజ్ఞాన లబ్ధికై కృషి చేయాలని స్వామి వివేకానంద ఆకాంక్షించారు. ఈ పవిత్ర
సంస్కారానికి అందరూ అర్హులేనని స్వామీజీ తెలియజెప్పారు. త్రికాల
సంధ్యావందనము చేయు పద్ధతిని విపులంగా మంత్రముల యొక్క
ప్రతిపదార్థములతో పాటు భావం కూడా ఈ పుస్తకంలో వివరంగా ఇచ్చినందువలన
ప్రతి ఒక్కరికీ చదువుకొని ఆచరించేందుకు
యోగ్యముగా ఉన్నది.
Delivery