Sandhya Vandanam (Telugu) (Paperback)-1
యజుర్వేద సంధ్యావందనం (యజుర్వేద సంధ్యావందనం యొక్క పద్ధతి, భావార్థాలు)
హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి గాయత్రీమంత్రాన్ని జపించాలని, తద్వారా బ్రహ్మజ్ఞాన లబ్ధికై కృషి చేయాలని
స్వామి వివేకానంద ఆకాంక్షించారు. ఈ పవిత్ర సంస్కారానికి అందరూ అర్హులేనని స్వామీజీ తెలియజెప్పారు.
త్రికాల సంధ్యావందనము చేయు పద్ధతిని విపులంగా మంత్రముల యొక్క ప్రతిపదార్థములతో పాటు భావం
కూడా ఈ పుస్తకంలో వివరంగా ఇచ్చినందువలన ప్రతి ఒక్కరికీ చదువుకొని ఆచరించేందుకు యోగ్యముగా ఉన్నది.
Delivery



